మృతుల కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ నుంచి భరోసా అందజేత..!

కూసుమంచి, ఆగస్టు 10, మహా: కూసుమంచి మండలంలోని లోక్యతండ, కోక్యాతండా, జీళ్ళచెరువు, గంగబండ తండా, గట్టుసింగారం, గోరిలపాడు తండా, నాయకన్ గూడెం, గైగోళ్ళపల్లి, జుజ్జులరావుపేట, గ్రామాల్లో అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న
అంగరంగ వైభవంగా శ్రావణమాస బోనాలు ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 27వ డివిజన్ అబ్బనికుంట ప్రాంతంలోని యాకూబ్ పుర నల్ల పోచమ్మ ఆలయం శ్రావణమాస పోచమ్మ బోనాలు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు చింతాకుల
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి స్వాగతించిన రామచందర్ రావు..!

హైదరాబాద్, మహా : కొద్ది రోజల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్రావు బీజేపీ
సినీ కార్మికుల నిరసన ర్యాలీ..!

టాలీవుడ్ లో వారం రోజులుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. దీంతో ఆదివారం సినీ కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో నుంచి
వచ్చే 4 గంటల్లో భారీ వర్షం: GHMC

TG: హైదరాబాద్లో వచ్చే 4 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని GHMC నగర వాసులను అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన
ప్రజావాణికి జిల్లా అధికారుల హాజరు: కలెక్టర్ ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్ లో ఆగస్టు 11న సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా
గిరిజన దర్బార్కు అధికారులు హాజరు కావాలి: ఐటీడీఏ పీఓ

భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఆగస్టు 25, సోమవారం జరిగే గిరిజన దర్బార్ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశించారు. గిరిజనులు తమ సమస్యలను
BRSలో విబేధాలు ఉన్నాయి.. ఒప్పుకున్న ఎమ్మెల్సీ కవిత..!

BRSలో విబేధాలు ఉన్నాయని MLC కల్వకుంట్ల కవిత అంగీకరించారు. అయితే, ఇవి తమ పార్టీకే పరిమితం కావని, కాంగ్రెస్, BJPల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్లో CM రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా
వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: పొన్నం

TG: హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘వర్షాకాలంలో హైదరాబాద్కు వరద సమస్య ఇప్పటిది కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో నగరవాసుల సమస్యలకు
వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి బయటకు రావొద్దు: పొన్నం

TG: హైదరాబాద్లో ఆకస్మికంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిది. వర్షం తగ్గగానే
