వియన్నాలో ధూంధాంగా బతుకమ్మ వేడుకలు…!

మహా ఆస్ట్రియా తెలుగుసంఘం ఆధ్వర్యంలో వియన్నా నగరంలో సద్దుల బతుకమ్మను ఈనెల 27న ఘనంగా నిర్వహించనున్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పూల బతుకమ్మలతో ఆడనుండగా, , భారత రాయబార కార్యాలయం ఐఎఫ్ ఎస్
సింగరేణిలో సంవత్సరానికి 5 గనులు ప్రారంభించాలి –పెద్దపల్లి నుండి మంచిర్యాల వరకు కాంగ్రెస్ గుండాయిజం ఎక్కువైంది -కల్వకుంట్ల కవిత

మంచిర్యాల, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీలో సంవత్సరానికి 5 కొత్త గనులు ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాక్యానించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా ఆర్కే-
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ..!

ఆదిలాబాద్ మహా : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య
మెప్మా భవనాన్ని ప్రారంభించిన మంత్రి ..!

మందమర్రి, మహా : మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మునిసిపాలిటీలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మెప్మా భవనాన్ని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేకానంద, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఘనంగా బతుకమ్మ సంబరాలు..!

ఆదిలాబాద్ మహా : బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. మంగళవారం జిల్లా ఎస్టీ ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో స్థానిక సంక్షేమ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల
కాలనీ వాసుల శ్రమదానం..!

ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు శ్రమదానం చేసారు. వర్షాకాలం కావడంతో కాలనీలోని ఖాళీ ప్రదేశాలలో పెరిగిన పిచ్చిమొక్కలతో పాటు ప్రభుత్వ స్థలంలోని మున్సిపల్ పార్క్ లో
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఉపాధ్యాయులను వేధిస్తున్నారు విద్యాశాఖ అధికారులు సంబంధిత విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…!

మంచిర్యాల, మహా : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలలకు విద్యాశాఖ ఈనెల 21 నుండి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం ఉపాధ్యాయులను బెదిరిస్తూ యధావిధిగా పనులు బోధన చేపించుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి
