Mahaa Daily Exclusive

  తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ట్రైబ్యునల్‌: అచ్చెన్నాయుడు

Share

వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని పొలిట్‌ బ్యూరోలో నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం.. భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.