కదనరంగానికి వేళాయె. నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.

నీట్, అయోధ్య అంశాలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు విపక్షాల కసరత్తు. ఢిల్లీ, మహా. సభా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న పలు కీలక పరిణామాల నడుమ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం
చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదు…

‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదు. * ఢిల్లీ పోలీసుల స్పష్టీకరణ. * నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపాదిత ‘చలో
‘ఇక భయాలు లేవు.. నా గొంతుకను నేనే ఎంచుకుంటా’.

అనుపమ భావోద్వేగ పోస్ట్ వైరల్. హైదరాబాద్ , మహా. ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, ఇకపై
జన నాయగన్ విడుదలకు సర్వం సిద్ధం.

జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్. చెన్నై , మహా. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ నటుడిగా వీడ్కోలు పలుకుతున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో
‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదు.

ఢిల్లీ పోలీసుల స్పష్టీకరణ. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపాదిత ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం
నిరుద్యోగ యువతను రెచ్చగొట్టొద్దు. కేటీఆర్కు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్.

కరీంనగర్, మహా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన నిరుద్యోగ నిరసనల వ్యాఖ్యలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఘాటుగా స్పందించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, నిరుద్యోగ యువతను
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు వార్తలు ఫేక్.

• అఖిలపక్ష సమావేశంలో విపక్షాల వాకౌట్. • కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష
‘కేసీఆర్ను తిడితే నీళ్లు రావు. మోటార్లు ఆన్ చేస్తేనే నీళ్లు వస్తాయి’. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు .

సిద్దిపేట, మహా. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. గోదావరి నదిలో వస్తున్న నీటిని
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.

త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఢిల్లీ, మహా. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో
మహబూబ్నగర్లో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు. కిలోకు పైగా అల్ప్రాజోలం స్వాధీనం.

హైదరాబాద్, మహా. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లోని ఓ పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ దాడుల్లో కిలోకు పైగా అల్ప్రాజోలంను
